Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సోదరి షర్మిల వల్లే మా అమ్మ శోభ చనిపోయింది... అఖిల ప్రియ

నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్ర

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (20:35 IST)
నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన తల్లి శోభానాగిరెడ్డి ఎందుకు మరణించారు... ఆమె మరణానికి కారణం జగన్ సోదరి షర్మిల కాదా అని ప్రశ్నించారు. షర్మిల కోసం వెళ్లిన తన తల్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సంగతి వారికి తెలియదా అని అన్నారు. 
 
శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ఫోటోను పెట్టుకుని రావడం లేదా అని ప్రశ్నించారు. ఆయనలా తన తండ్రి గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ నేను నా తల్లిదండ్రుల గురించి చెబితే తప్పా అని ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments