Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ సోదరి షర్మిల వల్లే మా అమ్మ శోభ చనిపోయింది... అఖిల ప్రియ

నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్ర

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2017 (20:35 IST)
నంద్యాల సెంటిమెంట్ రాజకీయం హీట్ తారాస్థాయికి వెళ్లిపోయినట్లనిపిస్తోంది. నిన్న వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి... పిల్లల్ని తీసుకొస్తారు... ఏడుస్తారు... పలకలు మెడలో కట్టుకుని వస్తారు... ఓట్లడుగుతారు... అంటూ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తన తల్లి శోభానాగిరెడ్డి ఎందుకు మరణించారు... ఆమె మరణానికి కారణం జగన్ సోదరి షర్మిల కాదా అని ప్రశ్నించారు. షర్మిల కోసం వెళ్లిన తన తల్లి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో మరణించారన్న సంగతి వారికి తెలియదా అని అన్నారు. 
 
శుక్రవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయి ఏళ్లు గడుస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికీ ఆయన ఫోటోను పెట్టుకుని రావడం లేదా అని ప్రశ్నించారు. ఆయనలా తన తండ్రి గురించి చెప్పుకుంటే తప్పులేదు కానీ నేను నా తల్లిదండ్రుల గురించి చెబితే తప్పా అని ప్రశ్నించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments