Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా సర్కార్ రైతు బంధు.. టీడీపీని దెబ్బతీసేందుకే విభజన!

Webdunia
శనివారం, 26 జులై 2014 (15:03 IST)
వ్యవసాయాన్ని లాభసాటి రంగంగా మార్చడమే తెలుగుదేశం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రైతుల మేలే పరమావధిగా తమ ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం చేశారు. రైతాంగానికి అన్ని విధాలుగా అండగా ఉండటమే కాకుండా, వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటి ప్రక్రియగా మారుస్తానని, కరువుకాటకాలను సైతం తట్టుకునేలా ప్రణాళికలు రూపొందిస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి రుణమాఫీ గొప్ప ఊరటనిస్తోందని, రైతులెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు.
 
కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేశారని చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ హయాంలోనే హైదరాబాదు అభివృద్ధి చెందిందని... ఈరోజు హైదరాబాదు నుంచి ఇంత ఆదాయం రావడానికి తామే కారణమని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతురుణాలను మాఫీ చేసి చూపించామని... మాటకు కట్టుబడ్డామని తెలిపారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments