Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం జగన్‌కు సారీ చెబుతున్నా... పిల్లి పార్టీ వీడినట్టేనా?

Webdunia
బుధవారం, 26 జులై 2023 (14:25 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ సారీ చెప్పారు. అయితే, తాను పార్టీ వీడుతానన్న అంశంపై ఆయన స్పష్టమైన క్లారిటీ ఇచ్చినప్పటికీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. దీంతో ఆయన పార్టీ వీడటం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. 
 
గత కొన్ని రోజులుగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్‌కు రాజ్యసభ సభ్యులైన పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు మధ్య తీవ్ర స్థాయిలో కోల్డ్ వార్ జరుగుతోంది. దీంతో చంద్రబోస్ జనసేన పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పైగా, పార్టీ వీడుతానని వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరిగింది.
 
దీనిపై పిల్లి సుభాష్ చంద్రబోస్ క్లారిటీ ఇచ్చారు. కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొన్నపుడు వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత రాజకీయ నేతలతో ఉంటుందన్నారు. అదే సమయంలో తాను వైకాపాను వీడుతానన ఎన్నడూ చెప్పలేదన్నారు. కానీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పిన మాట నిజమేనని తెలిపరు. ఆ వ్యాఖ్యలు కూడా ఎంతో బాధతో చేశానని ఈ విషయంలో సీఎం జగన్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay Deverakonda : రౌడీ వేర్ లో స్టైలిష్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న స్టార్ హీరో సూర్య

Dimple Hayathi: సక్సెస్ కోసం ముగ్గురి కలయిక మంచి జరుగుతుందేమో చూడాలి

Priyadarshi : ప్రియదర్శి హీరోగా సంకటంలో వున్నాడా?

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments