హోటళ్లలో మటన్ తింటున్నారా? జాగ్రత్త..!

Webdunia
శనివారం, 11 జనవరి 2020 (16:34 IST)
హోటళ్లలో మటన్ లాగించేస్తున్నారా..? జాగ్రత్త అంటున్నారు.. అధికారులు. టన్ లెక్కల్లో జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నారని తాజాగా తేలింది. హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్ షాపులకు గేదె మాంసాన్ని సరఫరా చేస్తున్నారని తెలిసింది. నెల్లూరు శివారు ప్రాంతాల్లోని కబేళాలపై నిర్వహించిన దాడుల్లో ఈ విషయాన్ని ఆరోగ్య శాఖాధికారులు తేల్చారు. 
 
అంతేగాకుండా కుళ్లిపోయిన మాంసాన్ని కూడా అధికారులు గుర్తించారు. దీంతో మటన్ మాఫియా బాగోతం వెలుగులోకి వచ్చింది. మటన్ కబేళాలలో జంతువుల మాంసం విక్రయిస్తున్నారని అధికారులు తెలిపారు. 
 
కాబట్టి మటన్ మాంసాన్ని కొనేటప్పుడు వ్యత్యాసం గుర్తిస్తే అధికారులు ఆరోగ్య శాఖకు ఫిర్యాదు చేయాలని.. హోటళ్లలోనూ మటన్ టేస్టు మారితే అధికారులకు ఫోన్ కాల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇంకా గేదె మాంసం కుళ్లిన పరిస్థితుల్లో వుందని.. అలాంటి వాటిని హోటళ్లలో తినకపోవడం మంచిదని అధికారులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments