Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీవల్లే ఊరు వల్లకాడైంది... బొజ్జలకు అవమానం

మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం

Webdunia
మంగళవారం, 9 మే 2017 (20:37 IST)
మాజీ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి మరోసారి అవమానం జరిగింది. చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన రోడ్డుప్రమాద మృతుల బంధువులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం ఇవ్వడానికి పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ రెడ్డితో కలిసి వెళ్ళిన బొజ్జలను అడ్డుకున్నారు మునగలపాళెం గ్రామస్తులు. బొజ్జల మైక్ తీసుకుని ప్రసంగం ప్రారంభించే లోపే గ్రామస్తులు నీవల్లే ఊరు వల్లకాడైపోయిందని, అప్పుడే పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని బొజ్జలను ప్రశ్నించారు.
 
గ్రామస్తుల మాటలను పెద్దగా పట్టించుకోకుండా బొజ్జల ప్రసంగిస్తుండటంతో మరికొంతమంది పైకి లేచి బొజ్జల ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మాజీమంత్రి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి సైలెంట్‌గా కూర్చుండి పోయారు. మాజీ మంత్రి పక్కనే ఉన్న టిడిపి నేతలు గ్రామస్తులను సముదాయించే ప్రయత్నం చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments