Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విటుడి కోసం వచ్చి బుక్కైంది...

ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

Webdunia
సోమవారం, 19 ఫిబ్రవరి 2018 (14:58 IST)
ముంబైకు చెందిన ఓ కాల్‌గర్ల్ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఓ విటుడి కోసం విజయవాడ నగరానికి వచ్చి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన ఓ కాల్ గర్ల్‌ను విజయవాడకు చెందిన హనుమా నాయక్ అనే వ్యక్తి ఆన్‌లైన్ మాధ్యమంగా బుక్ చేసుకున్నాడు. ఆపై ఆమె ఖాతాకు డబ్బు పంపించడంతో ఆమె అతనికి సుఖం అందించేందుకు విజయవాడకు వచ్చింది. 
 
హనుమా నాయక్ సూచనల మేరకు ఆమె పటమటలో ఉన్న ఓ హోటల్లో మకాం వేయగా, ఆమె ప్రవర్తనతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బహిర్గతమైంది. 
 
ప్రస్తుతం కాల్‌గర్ల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, హనుమా నాయక్ ఎవరన్న విషయాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అతను ఎవరో తనకు తెలియదని, చూడలేదని ఆమె చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్యాంకు ఖాతా వివరాల ఆధారంగా అతన్ని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments