Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిన్న జ‌గ‌న్... రేపు మోదీ... ఎల్లుండి బిన్ లాడెన్ మా బ్యాకింగ్ అంటారు.. ముద్ర‌గ‌డ‌

Webdunia
ఆదివారం, 29 మే 2016 (19:58 IST)
హైద‌రాబాద్:  తాను చేస్తున్న కాపు జాతి ఉద్య‌మం వెనుక ఎవ‌రో ఉన్నార‌ని ఆరోప‌ణ‌లు చేయ‌డం సీఎం చంద్ర‌బాబుకు అల‌వాటుగా మారింద‌ని ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విమ‌ర్శించారు. మా ఉద్య‌మం వెనుక జ‌గ‌న్ ఉన్నాడ‌ని ఆరోపిస్తున్నారు... రేపు బీజేపీ, పీఎం న‌రేంద్ర మోదీ బ్యాంక్ గ్రౌండ్ అంటారు. త‌ర్వాత ఓబామా, బిన్ లాడెన్ మా వెన‌క ఉన్నార‌ని కూడా అంటార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. 
 
కాపు రిజ‌ర్వేష‌న్ కోసం తాను చేసిన నిరాహార దీక్ష‌కు మ‌ద్దతు ప‌లికిన నేత‌ల‌కు కృత‌జ్ఞత‌లు తెలిపేందుకు ముద్ర‌గ‌డ హైద‌రాబాదుకు వ‌చ్చారు. ఆయ‌న చిరంజీవి, ఇత‌ర కాపు నేత‌ల‌ను క‌లిశారు. త‌ర్వాత తాను మ‌ళ్ళీ ఉద్య‌మం చేయాల్సి వ‌స్తే, అంద‌రి స‌హ‌కారం కావాల‌ని కోరారు. కాపుల‌కు రిజ్వేష‌న్ క‌ల్పించ‌కుండా చంద్ర‌బాబు... కాపు నేత‌ల‌తో త‌న‌ను తిట్టిస్తూ, ఎదురుదాడికి దిగుతున్నార‌ని ముద్ర‌గ‌డ ఆరోపించారు.

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments