Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రాజీనామా చేయాలా? చేస్తే వచ్చేదేంటి?: విజయసాయి

Webdunia
మంగళవారం, 9 మార్చి 2021 (20:12 IST)
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం ఎంపీలు రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షం తెదేపా ఇచ్చిన పిలుపుపై ఎంపీ విజయసాయి రెడ్డి కొట్టి పారేశారు. ఎంపీలంతా రాజీనామా చేస్తే ఉక్కు ప్రైవేటీకరణ నిలిచిపోతుందా? అలా రాజీనామాలు చేస్తే కనీసం ప్రధానమంత్రి అపాయింట్మెంట్ సైతం దొరకదన్నారు. పార్లమెంటులో అడుగు పెట్టినప్పుడే మన గళం వినిపించగలమనీ, అలా కాకుండా రాజీనామాలు చేస్తే వచ్చేదేమీ వుండదన్నారు.
 
ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తామని చెప్పారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం తప్పని చెప్పిన ఆయన ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నారు.
 
కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్నదంటూ తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం చేస్తున్నదంతా నాటకమేనంటూ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments