Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ విజయసాయి ఇక ఢిల్లీకే ప‌రిమితం... ఆర్.ఆర్.ఆర్. వ్యాఖ్య‌

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (17:42 IST)
వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన విజయసాయిని ఢిల్లీకి పరిమితం చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు. విజయసాయి సేవలను ఢిల్లీలో ఉపయోగించుకునేందుకే, ఆయనను విశాఖకు దూరం చేస్తున్నట్లు తెలుస్తోందని చెప్పుకొచ్చారు. పార్టీ, ప్రభుత్వం కోసం తాను, విజయసాయి కలిసి ఢిల్లీలో పని చేస్తామని రఘురామ వ్యాఖ్యానించారు. 
 
పార్టీ, జగన్ ప్రభుత్వం కోసం కలిసి పనిచేస్తానని ఇలా ఆయన చెప్పడం ఇదే మొదటి సారి. ఇంత‌కాలం ర‌ఘురామ అంతా రివ‌ర్స్ పాలిటిక్స్ చేశారు. స్వ‌ప‌క్షంలో విప‌క్షంలా వ్య‌వ‌హ‌రించారు. కానీ, ఇపుడు స‌డ‌న్ గా ఆయ‌న వైఖ‌రిలో మార్పు వ‌చ్చిన‌ట్లుంది. తాను, విజ‌య‌సాయి క‌లిసి ఢిల్లీలో పార్టీ కోసం, సీఎం జ‌గ‌న్ కోసం ప‌నిచేస్తామ‌ని చెప్ప‌డంలో అంత‌రార్ధం ఏమిట‌ని అంద‌రూ డైల‌మాలో ప‌డ్డారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments