Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ, వైకాపాల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: గల్లా జయదేవ్ ఫైర్

బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సం

Webdunia
మంగళవారం, 5 జూన్ 2018 (15:33 IST)
బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు. పనిలో పనిగా లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు గల్లా జయదేవ్ ప్రశ్నాస్త్రాలు సంధించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లోక్ సభ సభ్యులుగా ఉన్న బీఎస్ యడ్యూరప్ప, బి శ్రీరాములు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో వారు లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. వాటిని స్పీకర్ వెంటనే ఆమోదించారు. 
 
కానీ వీరి కంటే ముందుగానే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ రాజీనామాలు సమర్పించారు. కానీ, వాటిపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇదేం న్యాయమంటూ స్పీకర్‌ను అడిగారు.
 
అవిశ్వాస తీర్మానంపై ఢిల్లీలో డ్రామా తర్వాత రాజీనామాల డ్రామా కూడా అనుకున్నట్టుగానే కొనసాగుతోందని గల్లా జయదేవ్ సెటైర్లు విసిరారు. వైకాపా ఎంపీలు నిజంగానే అభ్యర్థించి వుంటే వారి రాజీనామాలను ఎందుకు ఆమోదించలేదని గల్లా జయదేవ్ పోస్టు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

Sudheer Babu: ఏ దర్శకుడు అడిగినా నేను ప్రవీణ్‌ పేరు చెబుతా : సుధీర్‌ బాబు

మీకోసం ఇక్కడిదాకా వస్తే ఇదా మీరు చేసేది, చెప్పు తెగుద్ది: యాంకర్ అనసూయ ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments