Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారంచేడులో మూవీ మొఘల్ విగ్రహం.. హైదరాబాద్... వైజాగ్‌లోను..!

Webdunia
శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (11:19 IST)
సినీ పరిశ్రమకు ఎనలేని సేవలందించిన మూవీ మొఘల్ దగ్గుబాటి రామానాయుడు విగ్రహాన్ని కారంచేడులో ప్రతిష్టించనున్నారు. ఇటీవల అనారోగ్య కారణంగా సినీ నిర్మా రామానాయుడు మరణించారు. ఆయన మృతితో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. రామానాయుడు పుట్టిన గ్రామం అయినటువంటి కారంచేడులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించాలని అనుకుంటున్నారు.
 
ఇదేవిధంగా రామానాయుడు స్టూడియోలోను, మరొకటి  హైదరాబాద్ నగరంలోను, ఇంకొకటి వైజాగ్‌లోను ప్రతిష్టించాలని అనుకుంటున్నారు. ఇందుకుగాను ప్రభుత్వ అనుమతి కోరినట్లు తెలుస్తోంది. అనుమతి అందిన వెంటనే కారంచేడులో ఒకటి, హైదరాబాద్‌లో రెండు వైజాగ్‌లో ఒకటి రామానాయుడు విగ్రహాలను ప్రతిష్టించనున్నట్టు సమాచారం.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

Show comments