Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి తగాదాలు : కుమారుడిని చంపి.. ముక్కలు చేసి గోనెసంచిలో దాచిన తల్లి

గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:11 IST)
గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన అంజనాదేవికి ఆమె కుమారుడుకి అస్తి గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి కన్నబిడ్డను పొడిచి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి.. గోనె సంచిలోనే దాచి పెట్టింది. వారం రోజులుగా ఆమె కొడుకు కనిపించక పోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
పోలీసులు వచ్చి ఇంట్లో సోదాలు చేయగా, గోనె సంచిలో దాచివుంచిన మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వారం రోజుల క్రితం జరుగగా, మృతదేహాన్ని వారం రోజుల పాటు గోనె సంచిలో దాచి పెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments