Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి తగాదాలు : కుమారుడిని చంపి.. ముక్కలు చేసి గోనెసంచిలో దాచిన తల్లి

గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (12:11 IST)
గుంటూరు జిల్లా బోడిపాళెంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల్లో ఓ తల్లి తన కన్నబిడ్డను పొడిచిచంపి.. ముక్కలు ముక్కలు చేసి గోనె సంచిలో దాచిపెట్టింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన అంజనాదేవికి ఆమె కుమారుడుకి అస్తి గొడవలు జరుగుతున్నాయి. దీంతో తల్లి కన్నబిడ్డను పొడిచి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా చేసి.. గోనె సంచిలోనే దాచి పెట్టింది. వారం రోజులుగా ఆమె కొడుకు కనిపించక పోవడంతో స్థానికులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం చేరవేశారు. 
 
పోలీసులు వచ్చి ఇంట్లో సోదాలు చేయగా, గోనె సంచిలో దాచివుంచిన మృతదేహం ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్య వారం రోజుల క్రితం జరుగగా, మృతదేహాన్ని వారం రోజుల పాటు గోనె సంచిలో దాచి పెట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

Dhanush: పవన్ కళ్యాణ్ సినిమానే ధనుష్ ఎందుకు డైరెక్ట్ చేస్తానన్నాడు?

జార్జియా నుంచి అఖండ 2: తాండవం తాజాగా ఆర్‌ఎఫ్‌సీలో షూటింగ్

Uppu Kappurambu: జూలై 14న ప్రైమ్ వీడియోలో కీర్తి సురేష్ ఉప్పు కప్పురంబు

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments