Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దన్నందుకు సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకున్న యువతి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:55 IST)
కుటుంబ కలహాలతో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవి చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఓపెన్ చేసి నిప్పటించుకుంది. 
 
తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది గాయత్రి. కళాశాలలు మూతపడి ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టివీ ఎక్కువగా చూస్తూ ఉండేది. ఆన్ లైన్ క్లాస్‌లను కూడా చూడకుండా టివీకి అతుక్కుని పోవడంతో తల్లిదండ్రులు మందలించారు.
 
చదువుకోమని మందలించారు. గత వారంరోజుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులతో ఇదే స్థాయిలో గొడవ జరుగుతోంది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి తల్లిదండ్రులు పని మీద బయటకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకుంది గాయత్రి. దాంతో అక్కడికక్కడే సజీవ దహనమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. గాయత్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments