Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీవీ చూడొద్దన్నందుకు సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకున్న యువతి

Webdunia
బుధవారం, 15 జులై 2020 (18:55 IST)
కుటుంబ కలహాలతో ఒక యువతి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. టీవి చూడొద్దని తల్లిదండ్రులు మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఓపెన్ చేసి నిప్పటించుకుంది. 
 
తిరుపతి సంస్కృత విద్యాపీఠంలో డిగ్రీ చదువుతోంది గాయత్రి. కళాశాలలు మూతపడి ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టివీ ఎక్కువగా చూస్తూ ఉండేది. ఆన్ లైన్ క్లాస్‌లను కూడా చూడకుండా టివీకి అతుక్కుని పోవడంతో తల్లిదండ్రులు మందలించారు.
 
చదువుకోమని మందలించారు. గత వారంరోజుల నుంచి ఇంట్లో తల్లిదండ్రులతో ఇదే స్థాయిలో గొడవ జరుగుతోంది. దీంతో మనస్థాపానికి గురైన గాయత్రి తల్లిదండ్రులు పని మీద బయటకు ఈరోజు మధ్యాహ్నం వెళ్ళారు. దీంతో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పంటించుకుంది గాయత్రి. దాంతో అక్కడికక్కడే సజీవ దహనమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి రుయాకు తరలించారు. గాయత్రి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu: పారితోషికం మొత్తం తిరిగి ఇచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్?!!

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments