Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబ కలహాలతో బావిలో దూకి తల్లికూతుళ్ళ ఆత్మహత్య

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2016 (15:06 IST)
చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో రామకుప్పం మండలంలోని వ్యవసాయ బావిలో దూకి తల్లీకూతుళ్ళు ఆత్మహత్య  చేసుకున్నారు. రామకుప్పం మండలం కొంగన్నపల్లికి చెందిన సరస్వతి, రాములకు 16 యేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి మధుప్రియ(14) కుమార్తె ఉంది. భార్యాభర్తల మధ్య గత కొన్నిసంవత్సరాలుగా తరచూ గొడవలు జరుగుతుండేదని స్థానికులు చెబుతున్నారు. 
 
శనివారం మధ్యాహ్నం భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రం కావడంతో సరస్వతి తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. కొంగన్నపల్లిలోని వ్యవసాయ బావిలోకి కుమార్తెను సరస్వతితోసి ఆ తర్వాత ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. గొర్రెలు మేపుకొనే వారు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments