Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం రైల్వేస్టేషన్‌లో ఘోరం... రైలు ఢీకొని తల్లికూతుళ్ల దుర్మరణం

చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోన

Webdunia
ఆదివారం, 26 జూన్ 2016 (11:22 IST)
చిత్తూరు జిల్లా కుప్పం రైల్వేస్టేషన్‌లో ఆదివారం ఘోరం జరిగింది. రైలు ఢీకొనడంతో తల్లికూతుళ్ళు దుర్మరణం పాలయ్యారు. డి.కె.పల్లి చెందిన హల్మన్స్, తరానాలు ఇంటికి నిత్యావస వస్తువులు తీసుకుని తన ఇంటి సమీపంలోని ట్రాక్‌ దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 
 
ఈ ఘటనలో తల్లీకూతుళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. హల్మన్స్ భర్త స్థానికంగా ఆటో నడుపుతున్నాడు. హల్మన్స్, తరానాల మృతి చెందడంతో డి.కె.పల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments