Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాసరలో స్కూల్.. కేసీఆర్‌తో చర్చిస్తా: మోహన్ బాబు

Webdunia
శనివారం, 26 జులై 2014 (12:25 IST)
బాసరలో స్కూల్ ఏర్పాటు చేసే దిశగా సినీనటుడు మోహన్ బాబు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో వెలసిన సరస్వతీ అమ్మవారి దేవాలయాన్ని సినీనటుడు మోహన్ బాబు శుక్రవారం దర్శించుకున్నారు. తన మనవరాళ్లు (విష్ణు కుమార్తెలు) అరియానా, వివియానాలకు అక్షరాభ్యాసం చేయించేందుకు ఆయన కుటుంబసమేతంగా బాసర విచ్చేశారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాసరలో అన్ని సౌకర్యాలతో కూడిన స్కూలు పెట్టాలని ఉందని... ఈ విషయంపై టీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చిస్తానన్నారు. బాసరలో స్కూలు ఏర్పాటుకు కేసీఆర్ అనుమతి తీసుకునేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తానని చెప్పారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments