Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నా... మోహన్‌బాబు

Webdunia
శనివారం, 6 జులై 2019 (16:06 IST)
ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబం, ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుటుంబం నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా మోహన్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. తన కోరిక ఫలించడంతో శ్రీవారిని దర్శించుకున్నానని తెలిపారు. జగన్ మంచి నాయకుడని, మంచి పరిపాలన అందిస్తారని మోహన్‌బాబు పేర్కొన్నారు.
 
ఇటీవల జరిగిన అంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్ బాబు వైసీపీ విజయం కోసం ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఆయనకు వైసీపీ ప్రభుత్వంలో కీలక నామినేటెడ్ పోస్టు వస్తుందని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments