Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకన్న భక్తులకు ఎల్లలా? పవన్‌కు ఆ బాబు కాదు... ఈ బాబు వేసేశారు పంచ్...

తితిదే ఈవో నియామకంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు కానీ తెదేపా నాయకులు చాలామంది ఇప్పటికే మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటున్నారంటూ కొందరు గట్టిగానే మాట్లాడారు. తాజాగా

Webdunia
మంగళవారం, 9 మే 2017 (16:14 IST)
తితిదే ఈవో నియామకంపై జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలపై సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేదు కానీ తెదేపా నాయకులు చాలామంది ఇప్పటికే మాట్లాడేశారు. పవన్ కళ్యాణ్ చెప్పుడు మాటలు వింటున్నారంటూ కొందరు గట్టిగానే మాట్లాడారు. తాజాగా ఇదే విషయంపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. 
 
టీటీడీ ఈఓగా సింఘాల్ నియామకాన్ని తను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ వెంకన్న దేవుడన్నారు. అలాంటి దేవుడిని ఒక ప్రాంతానికి, ఒక భాషకి పరిమితం చేయడాన్ని తాను ఖండిస్తున్నట్లు చెప్పారు. శ్రీవారికి సేవ చేసే మహాభాగ్యం ఆ దేవదేవుడి కరుణ వుంటేనే జరుగుతుందనీ, లేదంటే సాధ్యం కాదంటూ చెప్పారు. 
 
కాగా ఉత్తరాది ఐఏఎస్ అధికారికి దక్షిణాది ఆలయానికి బాధ్యతలు అప్పగించడంపై పవన్ ప్రశ్నించారు. ఆయనకు బాధ్యతలు అప్పగించడాన్ని తాను వ్యతిరేకిని కాననీ, ఐతే దక్షిణాది వారిని కూడా ఉత్తరాది దేవాలయాలకు ఈవోలగా నియమించాలని డిమాండ్ చేశారు. మరి పవన్ కామెంట్లను ప్రభుత్వం ఎంతమేరకు సీరియస్‌గా తీసుకుంటుందో చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments