Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోడీ గాలిలోనే చంద్రబాబు గెలిచారు.. లేకుంటే?: జగన్

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (12:51 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గాలిలోనే చంద్రబాబునాయుడు గెలిచారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. లేదంటే చంద్రబాబుకు గెలుపు సాధ్యమయ్యేది కాదన్నారు.
 
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో రెండో రోజు సమీక్ష సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. కడప ఎంపీగా పోటీ చేసిన సందర్భంగా తనకు వచ్చిన మెజారిటీనే టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా వచ్చిందన్నారు. ఆ అతి స్వల్ప మెజారిటీతోనే చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని వ్యాఖ్యానించారు. 
 
చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే, తానే అధికారంలోకి వచ్చేవాడినని కూడా జగన్ వ్యాఖ్యానించారు. కాని తాను అబద్ధాలు చెప్పలేనని, చంద్రబాబులా ప్రజలను మోసం చేయలేనని జగన్ విమర్శించారు. 

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments