Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

Webdunia
గురువారం, 5 మార్చి 2015 (16:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనమండలిలోని కొన్ని స్థానాలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 27న పోలింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఐదు స్థానాలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
మార్చి 28 తేది నాటికి ఎమ్మెల్యేలు ఎన్నుకున్న నియోకవర్గాలలోని ఎమ్మెల్సీలు పద్మారాజు రుద్రమరాజు, బసవపున్నయ్య, నన్నపనేని రాజకుమారి, తిప్పేస్వామిలు రిటైర్ అవుతారు. వారి స్థానంలో కొత్తవారిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు మార్చి 10 నుంచి 17 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. 
 
మార్చి 27న పోలింగు జరుగుతుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను సిద్ధం చేసుకుంటున్నారు. ఎమ్మెల్సీ స్థానాల కోసం ఇఫ్పటి అన్ని పార్టీలలోనూ ఆశావాహులు పెరుగుతున్నారు. 
 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments