తిరుమలలో జగన్ కంటే రోజా స్పెషల్ అట్రాక్షన్ అయ్యారా?

సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహ

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (21:28 IST)
సినీ తారలు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తుండటంతో రాజకీయాల్లో ఉన్న నేతలు వారిలా రెడీ అవ్వడం సాధ్యం కాదు. రాజకీయ నేతలు ఒకేలా ఉండిపోతుంటారు. ఒక్కోసారి పార్టీలో ఉన్న కీలక నేతలను క్రిందిస్థాయిలో ఉన్న నేతలే డామినేట్ చేసేలా ఉంటారు. అలాంటి పరిస్థితే జగన్ మోహన్ రెడ్డికి తిరుమలలో ఎదురైంది.
 
పాదయాత్ర దిగ్విజయం కావాలని శ్రీవారిని ప్రార్థించేందుకు తిరుమలకు వచ్చిన జగన్.. తన వెంట వైసిపి నేతలందరినీ వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆలయంలోకి ఎంటర్ అయినప్పటి నుంచి జగన్ కంటే రోజాను పలుకరించే వారే ఎక్కువై పోయారు. ఆలయంలోని టిటిడి సిబ్బంది, జగన్ వెంట వచ్చిన కొంతమంది నేతలు రోజాకు కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు. కట్టు, బొట్టుతో పట్టుచీర కట్టుకుని రోజా సాంప్రదాయబద్ధంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రోజాతో కరచాలనం చేసేందుకే ఎక్కువమంది పోటీలు పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments