న‌గ‌రికి కొత్త మున్సిపల్ ఆఫీస్ క‌ట్టిద్దాం: ఎమ్మెల్యే రోజా

Webdunia
శనివారం, 28 ఆగస్టు 2021 (18:26 IST)
చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా ఎక్స్ అఫీషియో మెంబర్ హోదాలో ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. స‌భ‌లో ఆమెమాట్లాడుతూ, నగరిలో అర్ టీ సి బస్ స్టాండ్ లేక ప్రజలు అనేక ఇబందులు ప‌డుతున్నార‌ని, అలాగే మున్సిపల్ ఆఫీస్ చాల‌క చాలా  ఇబందికరంగా ఉంద‌న్నారు. న‌గ‌రి మున్సిపల్ ఆఫీస్ విశాల‌మైన చోట నిర్మించాలని సంక‌ల్పిoచామ‌ని ఎమ్మెల్యే చెప్పారు. 
 
నిండ్ర మండలం అత్తూరులో రూ.28 లక్షల వ్యయంతో నాడు నేడు పథకం కింద ఆధునికీకరించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

కే.ఆర్.పాళెంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాన్ని రోజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిసనర్. మున్సిపల్ చైర్మన్ లు వార్డ్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments