Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండిగోపై కేసు వేస్తా.. ఆకాశంలో తిప్పి.. రూ.5వేలు అడుగుతారా?: రోజా

Webdunia
మంగళవారం, 14 డిశెంబరు 2021 (23:25 IST)
రాజమండ్రి నుంచి వీరు ఇండిగో విమానంలో తిరుపతికి బయల్దేరారు. అయితే విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో విమానాన్ని బెంగళూరుకు తరలించారు. ఈ విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు.
 
ఈ విమానం గంటపాటు గాల్లోనే తిరిగింది. ఆపై ల్యాండ్ అయినా.. ఎవర్నీ విమానం నుంచి దించలేదు. ఈ ఘటనపై రోజా ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై మండిపడ్డారు. ఇండిగో తమ జీవితాలతో ఇండిగో చెలగాటం ఆడిందని రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 
 
నాలుగు గంటల పాటు తమను విమానంలోనే కూర్చోబెట్టారని రోజా తెలిపారు. బెంగళూరులో విమానం నుంచి దిగాలనుకున్న వారు రూ. 5 వేలు ఇవ్వాలని సిబ్బంది అడిగారని చెప్పారు. తమను ఇంత క్షోభకు గురిచేసిన ఇండిగోపై కోర్టులో కేసు వేస్తానని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లంతో 5 అద్భుత ప్రయోజనాలు, ఏంటవి?

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

తర్వాతి కథనం
Show comments