Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సర్కారుపై అక్బరుద్ధీన్ ఫైర్ : ఉస్మానియా, నిలోఫర్, గాంధీ ఆస్పత్రులూ..?

Webdunia
మంగళవారం, 25 నవంబరు 2014 (14:06 IST)
తెలంగాణ సర్కారుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ప్రభుత్వం తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని విమర్శించారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం సభ్యులను అదుపుచేసే ఉద్దేశంతో వుందని, అందుకని వాళ్ళతోపాటు తమని కూడా అసెంబ్లీలో మాట్లాడనివ్వకుండా చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ మేర్పడి ఇన్ని నెలలైనా నిలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రిలను సందర్శించిందా అని ప్రశ్నించారు. 
 
ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, వారికి అత్యవసర వసతులు కూడా లేవని అక్బరుద్ధీన్ వాపోయారు. తెలంగాణ సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల పునరుద్ధరణపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని మండిపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments