Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం వీడియో తీసి..?

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (09:43 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన కావలి పట్టణంలోని తూఫాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని తూఫాన్ నగర్‌కు చెందిన ఎస్‌కే మహబూబ్ బాషాగా గుర్తించారు. 
 
ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిందితులు ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments