Webdunia - Bharat's app for daily news and videos

Install App

కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం వీడియో తీసి..?

సెల్వి
సోమవారం, 29 జులై 2024 (09:43 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
ఈ ఘటన కావలి పట్టణంలోని తూఫాన్‌నగర్‌లో చోటుచేసుకుంది. నిందితుడిని తూఫాన్ నగర్‌కు చెందిన ఎస్‌కే మహబూబ్ బాషాగా గుర్తించారు. 
 
ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిందితులు ఈ ఘటనను మొబైల్‌లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments