Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:14 IST)
ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. ఈయువతిని ముగ్గురు యువకులు అడ్డగించి.. అడవిని చూసొద్దామంటూ తీసుకెళ్లారు. 
 
అడవిలోకి కొంతదూరం వెళ్లిన తర్వాత.. ముగ్గురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వచ్చిన యువతి... జరిగిన ఘోరం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ అత్యాచారానికి పాల్పడిన నిందింతులంతా 19 నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Laya: నటి లయ వారసురాలిగా శ్లోకా అఖండ 2లో ఎంట్రీ ఇస్తోందా !

మెగాస్టార్ చిరంజీవికి విశ్వంభర మరో మ్యాజిక్ కాబోతుందా !

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం