Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడవిలోకి తీసుకెళ్లి అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (12:14 IST)
ఒడిషా రాష్ట్రంలో ఓ యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. అడవి విహారయాత్రకు తీసుకెళ్లిన యువతిని ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఒడిషా రాష్ట్రంలోని కియోంజర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక పెళ్లికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తోంది. ఈయువతిని ముగ్గురు యువకులు అడ్డగించి.. అడవిని చూసొద్దామంటూ తీసుకెళ్లారు. 
 
అడవిలోకి కొంతదూరం వెళ్లిన తర్వాత.. ముగ్గురు యువకులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి తప్పించుకుని వచ్చిన యువతి... జరిగిన ఘోరం తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ అత్యాచారానికి పాల్పడిన నిందింతులంతా 19 నుంచి 25 ఏళ్ల వయసు వారేనని పోలీసులు చెప్పారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేర కేసు నమోదు చేసి బాలికను వైద్య పరీక్ష కోసం ఆసుపత్రికి పంపినట్టు పోలీసులు తెలిపారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం