Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా అయిపోయింది, ఇక మిగిలింది నియామకమే: మంత్రి వెల్లంపల్లి

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (22:41 IST)
తిరుమల శ్రీవారిని దేవదాయాశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి మంత్రి కుటుంబానికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడారు. టిటిడి పాలకమండలికి సంబంధించిన పేర్లను ఇప్పటికే పరిశీలించాం. ఆశావహులందరూ చాలామందే ఉన్నారు. ముఖ్యమంత్రి వారిలో కొంతమంది పేర్లను ఖరారు  చేశారు.
 
అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం పూర్తవుతుందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అలాగే కోవిడ్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే విధంగా రాష్ట్రప్రజలపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్సించుకోవడం కోసం మరింత సంతోషంగా ఉందన్నారు మంత్రి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

విజయ్ సేతుపతిని బెగ్గర్ గా మార్చిన పూరీ జగన్నాథ్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments