Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతా అయిపోయింది, ఇక మిగిలింది నియామకమే: మంత్రి వెల్లంపల్లి

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (22:41 IST)
తిరుమల శ్రీవారిని దేవదాయాశాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు దర్సించుకున్నారు. ఆలయంలో టిటిడి అధికారులు ఘనస్వాగతం పలికి మంత్రి కుటుంబానికి ప్రత్యేక దర్సనా ఏర్పాట్లు చేశారు.
 
ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడారు. టిటిడి పాలకమండలికి సంబంధించిన పేర్లను ఇప్పటికే పరిశీలించాం. ఆశావహులందరూ చాలామందే ఉన్నారు. ముఖ్యమంత్రి వారిలో కొంతమంది పేర్లను ఖరారు  చేశారు.
 
అతి త్వరలోనే టిటిడి పాలకమండలి నియామకం పూర్తవుతుందని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. అలాగే కోవిడ్ మహమ్మారిని పూర్తిగా తరిమికొట్టే విధంగా రాష్ట్రప్రజలపై స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్సించుకోవడం కోసం మరింత సంతోషంగా ఉందన్నారు మంత్రి.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments