Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోటయ్య కమిటీ నివేదిక ప్రకారం రుణమాఫీ: ప్రత్తిపాటి

Webdunia
శుక్రవారం, 18 జులై 2014 (18:36 IST)
ఆర్‌బీఐ నుంచి రీషెడ్యూల్ లేఖ రాగానే కోటయ్య కమిటీ నివేదిక ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కోటయ్య కమిటీ నిబంధనల మేరకు రుణమాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రైతు రుణాలు మాఫీ చేస్తామని, రుణమాఫీ చేయట్లేదని ఎక్కడా చెప్పలేదన్నారు. 
 
తెలంగాణకు మిగులు బడ్జెట్ ఉన్నందునే రుణమాఫీ అంటున్నారని ప్రత్తిపాటి వ్యాఖ్యానించారు. ఏపీకి లోటు బడ్జెట్‌ ఉందని, ఒక సంవత్సరం మారటోరియం, రెండు సంవత్సరాలు రీషెడ్యూల్ చేస్తారన్నారు. కాగా, రైతు రుణమాఫీల విషయంపై ఆంధ్రప్రదేశ్ సర్కారు వైఖరిపై రైతుల్లో అసంతృప్తి ఏర్పడింది. మరి లోటు బడ్జెట్ ముసుగులో ఏపీ సర్కారు ఏ మేరకు రుణ మాఫీలు చేస్తుందో వేచి చూడాలి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments