Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు జెండానే లేదు.. మంత్రి పితాని సత్యనారాయణ

హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2017 (17:26 IST)
హీరో పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీకి రాష్ట్రంలో జెండానే లేదనీ రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ప్రధాన పోటీ వైకాపా, టీడీపీల మధ్యే సాగుతున్నారు. అంటే తమ ప్రధాన ప్రత్యర్థి వైకాపానే అని చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... తమకు ప్రధాన ప్రతిపక్షం వైసీపీయేనని, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ పార్టీ జెండానే లేదు కాబట్టి, ఆయన గురించి ఆలోచించే సమయం తమకు లేదన్నారు. జనసేన పార్టీ కార్యకర్తల గురించి నిర్మాణబద్ధంగా పవన్ కల్యాణ్ ఆలోచించడం లేదని అన్నారు. 

సంబంధిత వార్తలు

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

సింబా లో శక్తివంతమైన పాత్రలో అనసూయ భరద్వాజ్

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments