కుప్పం కోట బద్దలైంది, ఇక బాబును ఓడించడమే మిగిలింది... ఎవరు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (20:02 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత వైసిపి టార్గెట్ చంద్రబాబును ఓడించడం. ఎమ్మెల్యేగా చంద్రబాబును ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే సరైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని నిలిపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో రైల్వేకోడూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.

 
మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి. రాజకీయ పాఠాలను మంత్రే నేర్పించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై నిలబెట్టి ఓడించాలన్నదే పెద్దిరెడ్డి స్కెచ్. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పటికే ఇందుకు సిద్థమయ్యారట. చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలన్న ప్లాన్ లో ముందుకు వెళుతున్నారట. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments