Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పం కోట బద్దలైంది, ఇక బాబును ఓడించడమే మిగిలింది... ఎవరు?

Webdunia
శుక్రవారం, 19 నవంబరు 2021 (20:02 IST)
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి ఓటమి తరువాత వైసిపి టార్గెట్ చంద్రబాబును ఓడించడం. ఎమ్మెల్యేగా చంద్రబాబును ఓడించడానికి పావులు కదుపుతున్నారు. ఇప్పటి నుంచే సరైన అభ్యర్థిని రంగంలోకి దింపే ప్రయత్నం చేస్తున్నారు.

 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రానున్న ఎన్నికల్లో ఏకంగా చంద్రబాబుపై పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డిని నిలిపే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో రైల్వేకోడూరు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి.

 
మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి. రాజకీయ పాఠాలను మంత్రే నేర్పించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుపై నిలబెట్టి ఓడించాలన్నదే పెద్దిరెడ్డి స్కెచ్. పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పటికే ఇందుకు సిద్థమయ్యారట. చంద్రబాబును ఈసారి ఎలాగైనా ఓడించాలన్న ప్లాన్ లో ముందుకు వెళుతున్నారట. మరి చూడాలి ఇది ఎంతవరకు సాధ్యమవుతుందన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

మైఖేల్ జాక్సన్‌కు కలిసిరానిది.. థ్రిల్లర్‌ ఇచ్చిన గిఫ్ట్

నిఖిల్.. స్వయంభు కొత్త షెడ్యూల్ మారేడుమిల్లిలో ప్రారంభం

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments