Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తా.. హోటల్ ఖర్చులు భరిస్తానంటున్న ఐటీ మంత్రి

ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (15:58 IST)
ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ విపక్ష పార్టీ సభ్యులకు ఓ సవాల్ విసిరారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం వచ్చి వెళ్లేందుకు విమాన టిక్కెట్లు తాను బుక్ చేసి.. వారికి హోటల్ ఖర్చులు భరిస్తానని చెప్పారు. 
 
విశాఖపట్టణంలో ఏర్పాటవుతున్న ఐటీ కంపెనీలపై బీజేఎల్పీ నేత విష్ణుకుమార్‌రాజు చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ పాలసీ నిబంధనల ప్రకారమే భూములిస్తున్నామన్నారు. 
 
ప్రతిపక్షాలు ఐటీ కంపెనీని రాష్ట్రానికి తీసుకొస్తే 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తాం. 21 రోజుల్లో కంపెనీలకు భూములివ్వాలిని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఆయన సూచనల మేరకు కంపెనీలకు అన్ని అనుమతులిస్తామని తెలిపారు. లోకేష్ సవాల్‌ను సమర్థిస్తూ మంత్రులు, ఎమ్మెల్యే బల్లలు చరిచి తమ మద్దతును తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: రామ్ చరణ్, కార్తీలతో సినిమాలు చేయనున్న సమంత

War 2 review : దేశం కోసం పనిచేసే రా ఏజెంట్ల కథతో వార్ 2 రివ్యూ

Coolie Review: రొటీన్ యాక్షన్ డ్రామాగా రజనీకాంత్ కూలీ రివ్యూ రిపోర్ట్

Shah Rukh Khan: డూప్ షారూఖ్ లుక్ అదుర్స్: బ్రౌన్ టీ-షర్ట్ మీద డెనిమ్ జాకెట్ ధరించి? (video)

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments