Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:40 IST)
కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టమని, దరిద్రమని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కాకాణి విమర్శించారు. 
 
నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు తెలిపారు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫోటోలు దిగే దమ్ముందా? అని చంద్రబాబు కాకాణి సవాల్ విసిరారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌ నాయత్వంలో చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తాము తిరుగుతున్నామని, అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments