Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు.. కాకాణి గోవర్ధన్ రెడ్డి

Webdunia
శనివారం, 8 ఏప్రియల్ 2023 (12:40 IST)
కరువు కాటకాలకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబే రాష్ట్రానికి అరిష్టమని, దరిద్రమని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. నిలువెల్లా విషాన్ని దాచుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అని కాకాణి విమర్శించారు. 
 
నయవంచన రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు తెలిపారు. కాసుల కోసం కాంట్రాక్టర్లను వేధించి ఇళ్ల నిర్మాణంలో జాప్యం జరిగిందన్నారు. నెల్లూరు, సంగం బ్యారేజీల దగ్గర ఫోటోలు దిగే దమ్ముందా? అని చంద్రబాబు కాకాణి సవాల్ విసిరారు. 
 
సీఎం వైఎస్‌ జగన్‌ నాయత్వంలో చిత్తశుద్ధితో తాము పని చేస్తున్నామని, నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి చెబుతూ ఇల్లిల్లూ తాము తిరుగుతున్నామని, అలా తిరిగే దమ్మూ, ధైర్యం అప్పటి ఎమ్మెల్యేలకు ఎందుకు లేదు? అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments