Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ సానుభూతిపరుడుగా పవన్ కళ్యాణ్ : మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి

Webdunia
మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (17:02 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇపుడు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా మారిపోయారంటూ ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. రైతుల్లా నటించేవారి గురించి మాట్లాడటం వృథా అంటూ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లకు మంత్రి కాకాణి ఘాటుగానే కౌంటరిచ్చారు. 
 
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడుగా పవన్ మారిపోయి ఏవేవో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. 
 
అంతకుముందు పవన్ వైకాపా సర్కారును ఏకిపారేశారు. ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలను పెట్టుబడిసాయంగా ఇస్తామని చెప్పిన హామీ ఏమైందంటూ ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎన్ని రైతు కుటుంబాలకు రూ.50 వేలు పెట్టుబడి సాయం అందించారంటూ ఆయన నిలదీశారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన పంటలకు కూడా ప్రభుత్వం ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని పవన్ ఆరోపించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments