Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవంబర్ 23 నుంచి సూర్యలంకలో మిలటరీ శిక్షణ

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (08:32 IST)
నవంబర్ 23వ తేదీ నుంచి డిసెంబర్ నాలుగో తేదీ వరకూ 12 రోజుల పాటు రక్షణ శాఖ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా బాపట్ల మండలం సూర్యలంకలో శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నారు. 
 
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులిస్తున్నట్లు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ ఉత్తర్వులు జారీచేశారు. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ శిక్షణా కార్యక్రమాలు జరగనున్నాయి.
 
సూర్యలంకలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా కాల్పుల శిక్షణ జరగనుంది. రోజుకు రెండు పర్యాయాలకు పైగా కాల్పుల శిక్షణ ఉంటుంది. 6 నుంచి 8 ఎయిర్ క్రాఫ్ట్ లు పాల్గొననున్నాయి. 
 
శిక్షణ జరిగే సూర్యలంక చుట్టు పక్కల 100 కిలో మీటర్ల వరకూ ప్రమాదకరమని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments