Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌ నగరానికి త్వరలో మెట్రో రైలు

Webdunia
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (12:12 IST)
హైదరాబాద్ తర్వాత అంతే వేగంగా అభివృద్ది చెందుతున్న జిల్లా వరంగల్. దీంతో వరంగల్ నగరంలో కూడా మెట్రో రైల్ మార్గాన్ని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 
మంత్రి కేటీఆర్‌ చొరవతో మెట్రో రైలు మార్గాన్ని నిర్మించేందుకు మహారాష్ట్రకు చెందిన మెట్రో రైలు ప్రతినిధులు బుధవారం నగరానికి వచ్చారు. వరంగల్‌ నుంచి కాజీపేట వరకు మెట్రో నిర్మాణం చేపట్టేందుకు కమిషనర్‌ పమేలా సత్పతితో GWMC (greater warangal municipal corporation) ఆఫీస్ లో చర్చలు జరిపారు. 
 
రూ.18వేల కోట్లకు పైగా అంచనాతో నిర్మించే ఈ ప్రాజెక్టుపై త్వరలో DPRను సిద్ధ చేస్తామని ప్రతినిధులు రాజీవ్‌, రామ్‌ కమిషనర్‌కు చెప్పారు. దీంతో వరంగల్‌ మహానగరంలో మెట్రో రైలు కోసం కీలక అడుగు పడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం