Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం.. కారు అద్దాలు ధ్వంసం

Webdunia
సోమవారం, 2 మార్చి 2015 (11:39 IST)
తిరుమలలో మతిస్థిమితం లేని వ్యక్తి వీరంగం సృష్టించాడు. దారిన పోయే వారిపై రాళ్ళు రువ్వి నానాగా హంగామా చేశాడు. దరిదాపులలో ఉన్న వారిపై దాడికి దిగాడు. వివరాలిలా ఉన్నాయి.  శేషాద్రి నగర్లో అంతా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఒక వ్యక్తి సోమవారం ఉదయం ఉన్నట్టుల రాళ్ళదాడికి దిగాడు. 
 
వచ్చిపోయే వారిపై దాడి చేయడం మొదలు పెట్టాడు. తీరా ఆ వ్యక్తి మతిస్థిమితం లేని వాడని తేలిపోయింది. వచ్చి పోయే వారి కార్లపై అతడు రాళ్లతో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఒక కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. భయాందోళనతో భక్తులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న టీటీడీ సిబ్బంది ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments