Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ దాఖలు

Webdunia
గురువారం, 2 జూన్ 2022 (09:52 IST)
నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో మాజీమంత్రి మేకపాటి గౌతంరెడ్డి వారసుడుగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారికి సమర్పించనున్నారు. 
 
ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్రమంత్రులు, వైకాపా నేతలు పాల్గొనున్నారు. కాగా, ఈ ఎన్నికల్లో పోటీకి ప్రధానప్రతిపక్షమైన టీడీపీ దూరంగా ఉన్న విషయం తెల్సిందే.  ఈ విషయాన్ని మాజీ మంత్రి మేకపాటి రాజమోహన్ రెడ్డి తెలిపారు. 
 
రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రిగా ఉన్న మేకపాటి గౌతం రెడ్డి హఠాన్మరణం చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెల్సిందే. 
 
దీంతో వైకాపా అభ్యర్థిగా మేకపాటి విక్రమ్ రెడ్డికి వైకాపా అధినేత, ఏపీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ కేటాయించారు. దీంతో ఆయన గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments