Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలికకు చిత్ర హింసలు... విముక్తి కల్పించిన ఐసీడీఎస్

Webdunia
ఆదివారం, 14 జూన్ 2020 (15:52 IST)
ఆభం శుభం తెలియని చిన్నారిని తల్లిదండ్రులు సాకలేక ఒ కుటుంబానికి అప్పగించగా ఇంటి యజమానులు బాలికకు నరకయాతన చూపిన హృదయ విదారక సంఘటన మేడ్చల్ పట్టణంలో వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని రాజరాజేశ్వరి అపార్టుమెంట్లో ఓ ఇంట్లో బాలికను తల్లిదండ్రులు రూ.10 వేలకు అప్పగించారు. ఆ ఇంటి యజమానులు చిన్నారి అని కూడా కనికరం చూపకుండా తీవ్రంగా గాయపరిచి వెట్టి చాకిరి చేయిస్తు హింసించారు. అది గమనించిన స్థానికులు ఐసీడీఎస్, బాలల హక్కుల సంఘం నేతలకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో ఆ ఇంటికి ఐసీడీఎస్ అధికారులు, రాష్ట్ర బాలల హక్కుల సంఘం సభ్యురాలు రాగజ్యోతి ఆ ఇంటికి వెళ్లి బాలికకు విముక్తి కల్పించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

పవన్ కళ్యాణ్ వీరమల్లుకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబునాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments