Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు చనిపోయారు.. తండ్రి షాక్.. గుండెపోటుతో మృతి!

Webdunia
గురువారం, 24 జులై 2014 (13:38 IST)
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో తన ఇద్దరు పిల్లలు ప్రమాదంలో మరణించారన్న వార్త విన్న వెంటనే ఓ తండ్రి తల్లడిల్లిపోయాడు. అంతేకాదు.. ఒక్కసారిగా షాక్‌కు గురైయ్యాడు. అంతేకాకుండా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. దీంతో, అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించాడు. 
 
గురువారం మెదక్ జిల్లాలో స్కూలు బస్సును నాందేడ్ ప్యాసింజర్ ఢీకొన్న ఘటనలో ఇప్పటి వరకు 20 మంది విద్యార్థులు చనిపోయారు. వీరిలో కిష్టాపూర్‌కు చెందిన విద్యార్థులు రజియా, వహీద్ కూడా ఉన్నారు. వీరిద్దరూ గుండెపోటుకు గురైన వ్యక్తి పిల్లలు కావడం గమనార్హం.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments