Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ రైల్వే ఆసుపత్రిలో మెడ్‌ రోబో సేవలు

Webdunia
గురువారం, 5 నవంబరు 2020 (07:28 IST)
విశాఖ రైల్వే ఆసుపత్రిలో కోవిడ్‌ -19 రోగులకు మెడ్‌ రోబో సేవలు అందిస్తోంది. కోవిడ్‌ రోగులకు సేవ చేయడానికి డీజిల్‌ లోకో షెడ్‌ రోబోను మరింత మెరుగుపరిచినట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.

ఈ రోబోట్‌ సహాయంతో వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బంది నోవెల్‌ కరోనా వైరస్‌ సంక్రమణను దూరంగా ఉండగలుగుతారని, మెడ్‌ రోబో ఒక ప్రత్యేకమైన మొబైల్‌ అనువర్తనం ద్వారా నిర్వహించబడుతుందని వివరించారు.

దీనికి వైఫై సౌకర్యం ఉందని, ఇంతకుముందు అందించిన ప్రాథమిక లక్షణాలతో పాటు, డిఎల్‌ఎస్‌ బృందం మెడ్‌ రోబోను కొత్త ఫీచర్లతో అప్‌గ్రేడ్‌ చేశారని, రోగి, డాక్టర్‌, నర్సింగ్‌ సిబ్బంది మధ్య కమ్యూనికేషన్‌ కోసం వైఫై కెమెరాతో ఇరువైపులా మాట్లాడే సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments