Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో ఉదయం, సాయంత్రం వేర్వేరు వంటకాలతో భోజనం

Webdunia
శుక్రవారం, 3 సెప్టెంబరు 2021 (11:39 IST)
తిరుమల: శ్రీవారి భక్తులకు ఉదయం, సాయంత్రం వేర్వేరు వంటకాలతో రుచికరమైన భోజనం అందించాలని తితిదే నిర్ణయించిందని అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. స్థానిక అన్నమయ్య భవనంలో గురువారం కూరగాయల దాతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భక్తులకు రుచికరంగా 14 రకాల వెరైటీలతో భోజనాన్ని అందించేందుకు తితిదే చర్యలు చేపట్టిందని వివరించారు. అన్నప్రసాదం విభాగం కోరిన ప్రకారం కూరగాయలను సరఫరా చేయాలని దాతలను కోరారు.

ప్రతిరోజు కూరలు, సాంబారు, రసం చేయడానికి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో రోజుకు 90 యూనిట్లు అవుతుందని అందులో ఉదయం 56 యూనిట్‌లు, రాత్రి 34 యూనిట్‌లు (ఒక యూనిట్‌ 250 మంది భక్తులకు అన్నప్రసాదాలు అందించడానికి సమానం) తయారు చేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

Anupama: ప్రతి ఒక్కరి పరదా వెనుక మరో వ్యక్తి వుంటాడు : నిర్మాత విజయ్ డొంకడ

బావ బాగానే సంపాదించారు.. కానీ, మమ్మల్ని కొందరు మోసం చేశారు... డిస్కోశాంతి

నేత చీర కట్టుకున్న స్రీ లా యూనివర్సిటీ పేపర్ లీకేజ్ చిత్రం: బ్రహ్మానందం

Sathya Raj: భారీ ఎత్తున డేట్ మార్పుతో రిలీజ్ కాబోతోన్న త్రిబాణధారి బార్బరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments