Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాత సుఖీభవ... చలించిపోయిన ఎమ్మెల్యే రోజా(ఫోటోలు)

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (14:56 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన నాలుగు రూపాయలకే భోజనం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీన రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 4 రూపాయలకే కడుపు నిండా భోజనం సదుపాయాన్ని కల్పిస్తూ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా ఈ 4 రూపాయలకే భోజనం కార్యక్రమం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోజా అదంతా పట్టించుకోకుండా నిరుపేదల కోసం భోజనాన్ని నిరంతరం అందిస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించిన రోజా స్వయంగా మొబైల్ వ్యాన్ దగ్గరకు నిరుపేదలకు తన చేత్తో భోజనాన్ని వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
కొంతమంది వద్ద 4 రూపాయలు కూడా లేకపోవడంతో చలించిపోయిన రోజా స్వయంగా అన్నం ప్లేటు చేతిలో పెట్టి ఒక్కసారి రుచి  చూడండి.. మళ్ళీ మర్చిపోరంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటోంది రోజా. అన్నం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments