Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నదాత సుఖీభవ... చలించిపోయిన ఎమ్మెల్యే రోజా(ఫోటోలు)

Webdunia
శనివారం, 1 డిశెంబరు 2018 (14:56 IST)
వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రారంభించిన నాలుగు రూపాయలకే భోజనం కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. రోజా ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గత నెల 17వ తేదీన రోజా తన సొంత నియోజకవర్గం నగరిలో భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కేవలం 4 రూపాయలకే కడుపు నిండా భోజనం సదుపాయాన్ని కల్పిస్తూ మొబైల్ వ్యాన్‌ను ప్రారంభించారు.
 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్‌కు పోటీగా ఈ 4 రూపాయలకే భోజనం కార్యక్రమం అంటూ విమర్శలు వచ్చాయి. అయితే రోజా అదంతా పట్టించుకోకుండా నిరుపేదల కోసం భోజనాన్ని నిరంతరం అందిస్తూ వస్తున్నారు. తన నియోజకవర్గంలో పర్యటించిన రోజా స్వయంగా మొబైల్ వ్యాన్ దగ్గరకు నిరుపేదలకు తన చేత్తో భోజనాన్ని వడ్డించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
కొంతమంది వద్ద 4 రూపాయలు కూడా లేకపోవడంతో చలించిపోయిన రోజా స్వయంగా అన్నం ప్లేటు చేతిలో పెట్టి ఒక్కసారి రుచి  చూడండి.. మళ్ళీ మర్చిపోరంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ట్రస్ట్ ద్వారా నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటోంది రోజా. అన్నం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments