Webdunia - Bharat's app for daily news and videos

Install App

మసాజ్ ముసుగులో వ్యభిచారం.. 9 మంది యువతుల అరెస్టు

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (16:15 IST)
భీమవరంలోని ప్రకాశం చౌక్ వద్ద ఓ ఇంటిలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహుకులను స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. ఈ మసాజ్ సెంటరులో వ్యభిచార వృత్తిలో ఉన్న ఏడుగురు యువతులను పోలీసులు అరెస్టు చేశాడు. అలాగే, ఓ విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు భీమవరం డీఎస్పీ శ్రీనాథ్ వెల్లడించారు. 
 
ఈ కేసు వివరాలను పరిశీలిస్తే, ప్రకాశం చౌక్‌లో ఝాన్సీ, పాలకోడేరు మండలం వేండ్ర గ్రామానికి చెందిన రాహుల్ అనే ఇద్దరు కలిసి స్పా సెంటరును స్థాపించారు. ఇక్కడ స్పా ముసుగులో పలువురు యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. 
 
దీంతో కష్టమర్లుగా స్పా సెంటరుకు వెళ్లిన పోలీసులు.. ఏడుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఝాన్సీ లక్ష్మి అలియాస్ నందినితోపాటు ఒక విటుడిని కూడా అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.31500 నగదు, చెక్ బుక్, స్వైపింగ్ మిషన్ తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

గోల్డ్ స్మగ్లింగ్ కేసు : కన్నడ నటి రన్యారావుకు జైలు

NATSలో శంబాల టీజర్ కు స్పందన, చివరి దశలో పోస్ట్-ప్రొడక్షన్ పనులు

వినూత్నమైన కాన్సెప్ట్ తో బకాసుర రెస్టారెంట్‌ : దర్శకుడు ఎస్‌జే శివ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments