Webdunia - Bharat's app for daily news and videos

Install App

బావతో అక్రమ సంబంధం, తెలిసిందని చంపేసిన తోడల్లుడు

married woman
Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (09:47 IST)
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని సొంత మరదలి భర్తనే కిరాతకుడు హతమార్చాడు. ఈ సంఘటన గుడిపాల మండలంలో వెలుగులోకి వచ్చింది. వెంగమాంబాపురం గ్రామానికి చెందిన బుజ్జి, ప్రభాకర్‌ భార్యాభర్తలు. అయితే, తమిళనాడులోని ఆర్కే పేటకు చెందిన తన అక్క భర్త గురుస్వామితో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది.
 
దీంతో గురుస్వామి తరచూ అత్తగారింటికి వస్తూ ఇక్కడే మకాం వేశాడు. దీంతో వీరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని ప్రభాకర్ గుర్తించాడు. ఈ క్రమంలోనే తన భార్యను మందలించారు. దీంతో తమ సంబంధాన్ని అడ్డుకుంటున్న ప్రభాకర్‌ను హతమార్చాలని గురుస్వామి పథకం వేశాడు. ఇందుకు అదే గ్రామానికి చెందిన తిరుమల అనే వ్యక్తి సహాయం తీసుకున్నాడు.
 
దీంతో ఈ నెల 6వ తేదీ రాత్రి ప్రభాకర్‌కు మద్యం తాగించి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అక్కడే హతమార్చి అడవిలోనే పూడ్చిపెట్టారు. అయితే, ప్రభాకర్ కనిపించడం లేదంటూ ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది.
 
దీనిపై గ్రామస్థులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు గురుస్వామి, తిరుమలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా ప్రభాకర్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. అలాగే ప్రభాకర్‌ను పాతిపెట్టిన సంఘటనా స్థలాన్ని చూపారు. స్థానికుల సాయంతో మృతదేహాన్ని వెలికి తీసి పంచనామా నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments