Webdunia - Bharat's app for daily news and videos

Install App

20 రోజుల్లో పెళ్లి... పట్టపగలే యువకుడు దారుణ హత్య...

Webdunia
బుధవారం, 5 జూన్ 2019 (20:01 IST)
కడపలో ఓ యువకుడిని పట్టపగలే అత్యంత పైశాచికంగా నరికి చంపారు దుండగలు. అతడికి మరో 20 రోజుల్లో పెళ్లి కాబోతోంది. బుధవారం నాడు అతడు రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మాటువేసి వున్న దుండగలు అతడిపై ఆకస్మికంగా దాడి చేసి కత్తులతో నరికి హతమార్చారు.
 
వివరాల్లోకి వెళితే... హతుడి పేరు షేక్ అబ్దుల్. ఇతడు బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రంజాన్ పండుగ సందర్భంగా బెంగళూరు నుంచి ఇంటికి బయల్దేరాడు. రైల్వే కోడూరు బస్సు స్టేషనులో బస్సు దిగి ఇంటికి వెళ్తూ వుండగా శ్రీకృష్ణ సినిమా థియేటర్ సమీపంలో కొందరు గుర్తు తెలియని దుండగలు అతడిపై హఠాత్తుగా దాడి చేసి హతమార్చారు. 
 
కాగా ఇతడికి తన మేనమామ కుమార్తెతో ఈ నెల 23న పెళ్లి జరగాల్సి వుంది. ఈ సమయంలో అతడిని హత్యకు గురవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. అతడి హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments