Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో పెళ్ళిళ్లు-డాబాలే వేదికలయ్యాయి..

తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడం

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (14:09 IST)
తెలుగు రాష్ట్రాలకు పెళ్లి కళ వచ్చింది. గురువారం నుంచి శనివారం వరకూ మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షలకు మించిన వివాహాలు జరిగాయి. మరో మూడు నెలల వరకు ముహూర్తాలు లేకపోవడంతో భారీ సంఖ్యలో వివాహాలు జరిగాయి. పెళ్ళి మంటపాలు, ఆలయాలు నిండిపోయాయి. మంటపాలు దొరకకుండా ముహూర్తాల కోసం ఇళ్ళల్లోనే చాలామంది వివాహాలు జరిపించారు. 
 
ఈ పెళ్లిళ్ళ కోసం సుమారు రూ.20వేల కోట్లు ఖర్చు అయినట్లు తెలుస్తోంది. సగటున రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మూడు చొప్పున వివాహ ఆహ్వాన పత్రికలు అంది ఉంటాయని అంచనా. నగరాల్లోని కళ్యాణ్ మండపాలన్నీ షిఫ్ట్‌ల వారీగా అద్దెలకు ఇచ్చారు. మంటపాలు దొరకని వారు అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వేదికలు నిర్మించుకుని పెళ్లి తంతును ముగించేశారు. వాహన రాకపోకలతో రద్దీ, ట్రాఫిక్ తప్పలేదు. 
 
అయితే మంటపాల కోసం, ఫోటోగ్రఫీ వంటి ఇతర సేవలకు జీఎస్టీ విధించడంతో ముహూర్తాలు కూడా లేకపోవడంతో అనేకమంది తల్లిదండ్రులు ఇళ్ళపై డాబాల్లో వేదికలు నిర్మించి వివాహాలు జరిపించేశారు. ఇంటి డాబాలను వివాహ వేదికలుగా మార్చడం ద్వారా జీఎస్టీతో కేటరింగ్, ఫోటోగ్రఫీ వంటి ఇతరత్రా ఖర్చుల్లో కొంతమేరకు తగ్గాయని వధూవరుల తల్లిదండ్రులు చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments