Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబును చంపేందుకు మావోయిస్టుల రెక్కీ.. ఢిల్లీ నిఘా వర్గాల వెల్లడి

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి.

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (13:11 IST)
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని హత్య చేసేందుకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఈ రెక్కీ జరిగినట్టు ఢిల్లీ నిఘా వర్గాలు వెల్లడించాయి. 
 
ముఖ్యంగా ఢిల్లీలోని ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ఈ రెక్కీ నిర్వహించారని, దీనికి కారణం ఆ ప్రాంతంలో భద్రతా లోపాలు ఉన్నాయని తెలిపింది. అందువల్లే ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో మావోయిస్టులు తచ్చాడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 
 
ఇప్పటివరకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారనీ, మీడియా ముసుగులో దాడి జరగవచ్చని ఢిల్లీ పోలీసు నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, రెక్కీ నిర్వహణ కోసం ఎంతమంది పాల్గొన్నారనే విషయాలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments