Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేదురుమల్లి కాన్వాయ్‌పైపై దాడి కేసులో మావోయిస్టుకి రిమాండ్!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (12:46 IST)
మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో మావోయిస్టు నేత దీపక్ అలియాస్ వెంకటేశ్వర రావుకు మేజిస్ట్రేట్ రిమాండ్‌కు తరలించారు. దీంతో దీపక్ను నెల్లూరు పోలీసులు స్థానిక సెంట్రల్ జైలుకు తరలించారు. ఓ కేసులో నిందితుడిగా కోల్కతా జైల్లో ఉన్న దీపక్ను పీటీ వారెంట్పై పోలీసులు నెల్లూరు తీసుకువచ్చారు.  
 
2007 సెప్టెంబర్ నెలలో శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ అందజేసే డాక్టరేట్ అందుకునేందుకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి, ఆయన భార్య అప్పటి మంత్రి ఎన్.రాజ్యలక్ష్మి తమ కాన్వాయిలో ఇంటి నుంచి బయలుదేరగా, వాకాడు సమీపంలో ఆయన కాన్వాయ్‌పై మావోయిస్టులు మందుపాతరతో పేల్చిన విషయం తెల్సిందే. ఈ పేలుడులో కారు డ్రైవర్తోపాటు మరో ఇద్దరు మరణించారు. మరికొంతమంది గాయపడగా, నేదరుమల్లి దంపతులు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments