దుర్గ‌మ్మ నిత్యాన్న‌దాన ప‌థ‌కానికి ప‌లువురు విరాళం

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:34 IST)
శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై అమ‌ల‌వుతున్న నిత్యాన్నదాన ప‌థ‌కానికి ప‌లువురు దాత‌లు శ‌నివారం విరాళాలు అందించారు. విజ‌య‌వాడ స‌మీపంలోని పెన‌మ‌లూరుకు చెందిన కిలారు వెంకయ్య చౌదరి రూ.1,01,116లు విరాళం ప్ర‌క‌టించారు.

కిలారు సబర్మతీ భాయి, బలరామారావు పేరున‌ అన్నదానం జ‌ర‌పాల‌ని పేర్కొంటూ విరాళం చెక్కును ఆలయ అధికారులకు అందించారు. అదేవిధంగా మ‌రొక దాత విజ‌య‌వాడ టిక్కిల్‌రోడ్డులో నివాసం ఉంటున్న మేకా విధ్యాధరి, డాక్ట‌ర్ ఎం.వై.నాయుడు నిత్యాన్న‌దానం నిమిత్తం రూ.1,01,116లు దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి చెక్కును ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబును కలిసి అంద‌జేశారు.

అలాగే విజ‌య‌వాడ‌లోని విద్యాధ‌ర‌పురం కామ‌కోటిన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఇంకొక దాత ‌చిట్టి రామకృష్ణ రూ.1,01,116లు విరాళాన్ని ఆయ‌న ధర్మపత్ని వెంకటదుర్గా శేషుకుమారి పేరున నిత్యాన్న‌దానం నిమిత్తం దేవస్థానానికి విరాళంగా ప్ర‌క‌టించి ఆల‌య ఈవో ఎం.వి.సురేష్‌బాబును క‌లిసి చెక్కు అందజేశారు.

అనంత‌రం ఆలయ అధికారులు దాతలకు అమ్మవారి దర్శనం క‌ల్పించి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాన్ని అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ చిత్రపరిశ్రమలో ఒక శకం ముగిసింది : ధర్మేంద్ర మృతిపై ప్రముఖుల సంతాపం

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్షన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments