Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను గొడ్డలితో అతికిరాతకంగా నరికి చంపి.. తానూ తనువు చాలించిన భర్త

కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగ

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (10:44 IST)
కడప జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి ఆవేశం భార్య నిండు ప్రాణాలు తీసింది. ఆ తర్వాత తాను చేసిన తప్పు తెలుసుకుని తనుకూడా తనువు చాలించాడు ఆ భర్త. మరోవైపు తల్లిదండ్రులను కోల్పోయిన వారి బిడ్డ ఇపుడు అనాథగా మారిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా వేముల మండలం నల్లచెరవుపల్లిలో రామాంజనేయులు అతని భార్య కవిత దంపతులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ వచ్చారు. కొంతకాలంగా కవితపై అనుమానం పెంచుకున్న రామాంజనేయులు ఆమెను వేధించసాగాడు. ఈ క్రమంలో మంగళవారం పీకల వరకు మద్యం సేవించి వచ్చిన ఆయన... తెల్లవారుజామున ఆమెను గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. 
 
అనంతరం తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments